భారతదేశం, ఫిబ్రవరి 1 -- నేటి (ఫిబ్రవరి 1) నుంచి దేశవ్యాప్తంగా 'సిన్ గూడ్స్' (Sin Goods) అంటే సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి ఉత్పత్తుల ధరలు భారమవనున్నాయి. ఇప్పటివరకు ఉన్న 28 శాతం జీఎస్టీ, కాంపెన్సేషన్ సెస్ల స్థానంలో.. ఇప్పుడు అదనపు ఎక్సైజ్ సుంకం, హెల్త్ సెస్లను ప్రభుత్వం వర్తింపజేసింది. గరిష్టంగా ఉన్న 40 శాతం జీఎస్టీకి అదనంగా ఈ కొత్త పన్నులు ఉంటాయి.
కేంద్ర ఎక్సైజ్ చట్టంలో చేసిన సవరణల ప్రకారం, సిగరెట్ పొడవును బట్టి ఒక్కో స్టిక్పై రూ. 2.05 నుంచి రూ. 8.50 వరకు అదనపు భారం పడనుంది.
పాన్ మసాలా తయారీ యూనిట్లపై 'హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్' విధించారు. 40 శాతం జీఎస్టీతో కలిపి పాన్ మసాలాపై మొత్తం పన్ను భారం 88 శాతంగా ఉండనుంది. ఇక చూయింగ్ టొబాకో, జర్దా వంటి వాటిపై 82 శాతం, గుట్కాపై ఏకంగా 91 శాతం ఎక్సైజ్ సుంకం అమల్లోకి రానుంది.
ధరల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.