భారతదేశం, జూన్ 13 -- నీట్ పీజీ 2025 పరీక్ష సిటీ రీ- సబ్మిషన్ విండోను జూన్ 13, 2025న ఓపెన్ చేయనుంది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్). పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్కి హాజరు కావాలనుకునే అభ్యర్థులు natboard.edu.in వద్ద ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్లో లింక్ని పొందొచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు లింక్ యాక్టివేట్ అవుతుంది.
నీట్ పీజీ 2025 ఎగ్జామ్ సీటీని ఎంచుకునేందుకు చివరి తేదీ జూన్ 17, 2025 అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు, అభ్యర్థులు టెస్టింగ్ సీట్లు అందుబాటులో ఉన్న నగరాలను మాత్రమే చూడగలరు. ఎంచుకున్న ఎగ్జామ్ సిటీలో వేదిక కేటాయింపు ఎన్బీఈఎంఎస్ ద్వారా జరుగుతుంది. అడ్మిట్ కార్డుల ద్వారా కచ్చితమైన పరీక్ష కేంద్రాన్ని అభ్యర్థులకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.