భారతదేశం, జూలై 22 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 443 పాయింట్లు పెరిగి 82,200 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 122 పాయింట్లు వృద్ధిచెంది 25,091 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 670 పాయింట్లు పెరిగి 56,953 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1681.23 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,578.43 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఈ జులై నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 18,636.98 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 25,471.95 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.