భారతదేశం, ఆగస్టు 22 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ సూచీలు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 143 పాయింట్లు పెరిగి 82,001 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 33 పాయింట్లు వృద్ధిచెంది 25,084 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 55,755 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1246.51 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2546.27 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ ఆగస్ట్​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 24,128.5 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 66,512.76 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30...