భారతదేశం, ఆగస్టు 22 -- గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ సూచీలు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 143 పాయింట్లు పెరిగి 82,001 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 33 పాయింట్లు వృద్ధిచెంది 25,084 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 55,755 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1246.51 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2546.27 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ ఆగస్ట్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 24,128.5 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 66,512.76 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 30...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.