భారతదేశం, సెప్టెంబర్ 11 -- బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 324 పాయింట్లు పెరిగి 81,425 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 104 పాయింట్లు వృద్ధిచెంది 24,973 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 320 పాయింట్లు పెరిగి 54,536 వద్దకు చేరింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 33.55 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,963.53 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. గురువారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"ఇక్కడి నిఫ్టీ50 25,200- 25,500 వరకు వెళ్లే అవకాశం ఉంది. 24,800 వద్ద సపోర్ట్ ఉంది," అని ఈక్విటీ రీసెర్చ్ హెడ్ టెక్నికల్ అండ్ డ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.