భారతదేశం, జూన్ 20 -- ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 83 పాయింట్లు పడి 81,362 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 19 పాయింట్లు పతనమై 24,793 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 251 పాయింట్లు పడి 55,577 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 365.68 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,008.43 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తోంది. నిఫ్టీ50 24,850 దిగువన కొనసాగినంత కాలం ఇదే కొనసాగవచ్చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.