భారతదేశం, జూన్ 17 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 676 పాయింట్లు పెరిగి 81,796 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 228 పాయింట్లు వృద్ధిచెంది 24,946 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 428 పాయింట్లు పెరిగి 55,45 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2287.69 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,607.64 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"జూన్ 18న రానున్న ఫెడ్ మీటింగ్ ఫలితాలపై మదుపర్లు ఫోకస్ చేశారు. నిఫ్టీ50 25,000 దాటితే 25,350 వరకు వెళ్లొచ్చు. 24,850 దిగువకు పడితే మరింత అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.