భారతదేశం, మే 19 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లు పడి 82,331 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 42 పాయింట్లు కోల్పోయి 25,020 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 1 పాయింట్ పెరిగి 55,355 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 8831.05 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,187.09 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
మే నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 23782.64 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 23,298.54 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.