భారతదేశం, ఏప్రిల్ 22 -- దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు భారీగా లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 855 పాయింట్లు పెరిగి 79,408 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 274 పాయింట్లు వృద్ధిచెంది 24,126 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 1014 పాయింట్లు పెరిగి 55,304 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,970.17 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 246.59 కోట్లు విలువ చేసే కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 55 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"కీలకమైన 24,100 లెవల్స్ని నిఫ్టీ50 దాటింది. 24,450-24,500 వద్ద ఉన్న రెసిస్టెన్స్ జోన్ని సూచీ చేరుకునే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.