భారతదేశం, జూలై 30 -- మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 447 పాయింట్లు పెరిగి 81,338 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 140 పాయింట్లు వృద్ధిచెంది 24,821 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 137 పాయింట్లు పెరిగి 56,222 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,576.97 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,027.24 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
"నిఫ్టీ50 24,950- 25,000 వరకు వెళ్లే అవకాశం ఉంది. 25,000 దాటితే నిఫ్టీ 25,200 వరకు వెళ్లొచచు. 24,750 సపోర్ట్గా ఉంది," అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. బుధవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.