భారతదేశం, జూన్ 9 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 747 పాయింట్లు పెరిగి 82,189 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 252 పాయింట్లు వృద్ధిచెంది 25,003 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 818 పాయింట్లు పెరిగి 56,578 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,009.71 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,342.48 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 24,800 లెవల్స్ వద్ద 20 డే ఎస్ఎంఏ ఉంది. దీని పైన ఉన్నంత కాలం సూచీ పాజిటివ్గా ఉన్నట్టు అర్థం. 25,100 లెవల్స్ వద్ద రెసి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.