భారతదేశం, మే 29 -- డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీలో (DOGE) భాగంగా ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా తన సమయం ముగిసిందని బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు.
'ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా నా షెడ్యూల్ సమయం ముగిసింది. ప్రభుత్వంలో వృథా ఖర్చులను తగ్గించడానికి అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డోజ్ మిషన్ కాలక్రమేణా బలపడుతుంది, ఎందుకంటే ఇది ప్రభుత్వం అంతటా ఒక జీవన విధానంగా మారుతుంది" అని ఎలాన్ మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ట్రంప్ ప్రభుత్వం నుంచి ఎలన్ మస్క్ వైదొలగుతున్నట్లు వైట్ హౌస్ అధికారి ఒకరు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ ధృవీకరించింది. ఎలాన్ మస్క్ యూఎస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలగడం వాస్తమేనని, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.