భారతదేశం, జూన్ 7 -- టాటా మోటార్స్ కస్టమర్స్కి అలర్ట్! ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ తమ కస్టమర్స్ కోసం దేశవ్యాప్తంగా మాన్సూమ్ క్యాంప్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్యాంప్ 500 నగరాల్లో అందుబాటులో ఉంటుందని, 1090 అధికారిక వర్క్షాప్స్ సపోర్ట్ వీటికి ఉంటుందని పేర్కొంది. ఈ టాటా మోటార్స్ మాన్సూమ్ క్యాంప్ సేవలను జూన్ 20 వరకు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
దేశంలో జూన్తో వర్షా కాలం మొదలవుతుంది. ఈ సమయంలో భారీ వర్షాలతో అనేక చోట్ల రోడ్లు జలమయం అవుతాయి. డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అటు డ్రైవింగ్ కష్టమే, ఇటు కారు మెయిన్టైనెన్స్ కూడా కష్టమే. అందుకే వాహన పనితీరు, భద్రతను నిర్ధారించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని స్వదేశీ తయారీదారు చెప్పుకొచ్చింది.
30 కంటే ఎక్కువ ముఖ్యమైన చెక్ పాయింట్స్తో పాటు, ఎలక్ట్రిక్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.