భారతదేశం, జూన్ 2 -- జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ 2025 ఫలితాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ కాన్పూర్) ఫలితాలను తాజాగా ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను jeeadv.ac.in అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీని కూడా ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది.
జేఈఈ అడ్వాన్స్ డ్ ప్రొవిజినల్ ఆన్సర్ కీ మే 25న విడుదలైంది. అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు.
జేఈఈ అడ్వాన్స్డ్ రిజల్ట్ 2025 చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తాజాగా విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కామన్ ర్యాంక్ లిస్ట్ (సీఆర్ఎల్ )లో ఐఐటీ దిల్లీ జోన్కు చెందిన రజిత్ గుప్తా అగ్రస్థానంలో నిలిచాడు. 360 మార్కులకు గాను 332 మార్కులు సాధించాడు. ఐఐటీ ఖరగ్పూర్ జోన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.