భారతదేశం, ఏప్రిల్ 21 -- జేఈఈ మెయిన్స్ సెషన్ 1, సెషన్ 2 ముగియడం, ఫలితాలు వెలువడటంతో ఇప్పుడు అందరి ఫోకస్ జేఈఈ అడ్వాన్స్డ్పై పడింది. ఈ నేపథ్యంలోనే జేఈఈ అడ్వాన్స్డ్ 2025పై ఐఐటీ కాన్పూర్ బిగ్అప్డేట్ ఇచ్చింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ 2025 రిజిస్ట్రేషన్ విండోను ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు తెరవనునట్టు వెల్లడించింది. మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన అర్హులైన అభ్యర్థులు jeeadv.ac.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మే 2న రాత్రి 11.59 గంటలకు దరఖాస్తు విండో ముగుస్తుందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మే 5 రాత్రి 11:59 గంటలు అని గమనించాలి.
జేఈఈ మెయిన్ క్వాలిఫైడ్ అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్ డ్కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు.
రిజిస్టర్డ్ అభ్యర్థుల ఫీజు చెల్లింపునకు చివరి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.