భారతదేశం, జూన్ 4 -- దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 70 పెరిగి.. రూ. 99,023కి చేరింది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ.700 పెరిగి, రూ. 9,90,230కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 9,902గా కొనసాగుతోంది.

మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 200 వృద్ధి చెంది.. రూ. 90,983కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 2,000 పెరిగి.. రూ. 9,09,830గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం పెరిగాయి. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,625గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,865గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,635 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 98,875గా ఉంది.

కాగా.....