భారతదేశం, జూన్ 23 -- దేశంలో బంగారం ధరలు జూన్​ 23, సోమవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 1,00,923కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 10,092గా కొనసాగుతోంది.

మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 92,375కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,237గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు స్థిరంగా ఉన్నాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 92,375గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,00,775గా ఉంది. ముంబైలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 92,377 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 1,00,777గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 92,371గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,00,771గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 92,365గాను.. 24 క్యారెట్...