భారతదేశం, జూన్ 20 -- దేశంలో బంగారం జూన్​ 20, శుక్రవారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 150 పెరిగి.. రూ. 1,01,243కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 10,012గా కొనసాగుతోంది.

మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 150 వృద్ధి చెంది.. రూ. 92,833కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,283గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు పెరిగాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 92,685గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,115గా ఉంది. ముంబైలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 92,687 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 1,01,117గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 92,681గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,01,111గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ...