భారతదేశం, మే 3 -- గోవాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. శ్రీగావ్​లోని లైరాయ్ దేవి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. 15 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని నార్త్ గోవా ఎస్పీ అక్షత్ కౌశల్ తెలిపారు. గోవా ఆలయంలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....