భారతదేశం, మే 27 -- దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 440 దిగొచ్చి.. రూ. 97,803కి చేరింది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 4400 తగ్గి, రూ. 9,78,030కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 9,780గా ఉంది.
మరోవైపు దిల్లీలో 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 400 తగ్గి.. రూ. 89,663కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 4000 దిగొచ్చి.. రూ. 8,96,630గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 8,963గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,515 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 97,655గా ఉంది.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,511గాను, 24 క్యారెట్ల పసిడి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.