భారతదేశం, మే 27 -- దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 440 దిగొచ్చి.. రూ. 97,803కి చేరింది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 4400 తగ్గి, రూ. 9,78,030కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 9,780గా ఉంది.

మరోవైపు దిల్లీలో 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 400 తగ్గి.. రూ. 89,663కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 4000 దిగొచ్చి.. రూ. 8,96,630గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,963గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,515 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 97,655గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,511గాను, 24 క్యారెట్ల పసిడి ...