భారతదేశం, జనవరి 31 -- హైదరాబాద్లోని కోఠి ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన దోపిడీ, కాల్పుల ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనను పోలీస్ శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ఈ కేసు దర్యాప్తునకు, నిందితులను త్వరితగతిన పట్టుకునేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేశామని ప్రకటించారు.
"ఈ ఘటనకు సంబంధించి సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నం. 28/2026 గా కేసు నమోదు చేయబడింది. భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్లు 109 (హత్యాయత్నం), 309 (దోపిడీ) ఆయుధ చట్టం-1959 లోని సెక్షన్ 27 కింద అభియోగాలు మోపబడ్డాయి" అని సీపీ సజ్జనార్ తెలిపారు.
"ఫిర్యాదుదారుడు కేరళలోని కోజికోడ్కు చెందిన రిన్షాద్ పి.వి. (26) (తండ్రి: అబ్దుల్ అజీజ్), రెడీమేడ్ పిల్లల దుస్తుల వ్యాపారి. ప్రస్తుతం నాంపల్లిలోని జనతా అపార్ట్మెంట్స్లో నివసిస్తున...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.