Hyderabad, సెప్టెంబర్ 18 -- నటి దీపికా పదుకోన్ 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ నుండి తప్పుకోవడం చాలా ఆసక్తిని రేకెత్తించింది. వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ కంపెనీ సరైన కమిట్మెంట్ లేకపోవడమే దానికి కారణం అని పరోక్షంగా చెప్పింది. ఆ నోట్ చాలా ప్రశ్నలను మిగిల్చింది. ఇప్పుడు ఒక కొత్త రిపోర్ట్ ప్రకారం దీపికా ఎక్కువ డబ్బు, తక్కువ పని గంటలు అడగడమే ప్రొడ్యూసర్లకు కోపం తెప్పించిందని అంటున్నారు.
కల్కి 2898 ఏడీ మూవీలో సుమతి అనే పాత్రలో దీపికా పదుకోన్ నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఉన్న ఈ మెగా ప్రాజెక్ట్ సీక్వెల్లో ఆమె నటించడం లేదని గురువారం (సెప్టెంబర్ 18) మేకర్స్ అనౌన్స్ చేశారు. బాలీవుడ్ హంగామా రిపోర్ట్ ప్రకారం.. దీపికా "సినిమా మొదటి పార్ట్కి తీసుకున్న యాక్టింగ్ ఫీజు మీద 25 శాతం ఎక్కువ డబ్బు" అడిగినట్లు తెలిసింది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.