భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మలయాళం రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఓ ఫీల్ గుడ్ సినిమాగా గతేడాది క్రిస్మస్ కు రిలీజైన ఈ మూవీ.. మొత్తానికి సుమారు 40 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ మలయాళ మూవీ పేరు 'మిండియుమ్ పరంజుమ్' (Mindiyum Paranjum). ఉన్ని ముకుందన్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓటీటీ విడుదల వివరాలు అధికారికంగా బయటికి వచ్చాయి.
థియేటర్లలో విడుదలైన సుమారు 40 రోజుల తర్వాత ఈ మిండియుమ్ పరంజుమ్ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'సన్ నెక్ట్స్' (Sun NXT) వేదికగా ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి మొదటి వారంలో మలయాళం నుంచి పెద్దగా ఇతర ఓటీటీ రిలీజ్లు లేకపోవడంతో.. ఈ వీకెండ్లో ఇంటిల్లిపాదీ చూడదగ్గ సినిమాగా ఇది నిలుస్తుందని విశ్ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.