భారతదేశం, ఆగస్టు 31 -- సెప్టెంబర్ 2025 నుంచి దేశంలో పలు ఆర్థిక నిబంధనలు మారనున్నాయి. ఈ మార్పులు వ్యక్తిగతంగా, అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారిపైనా ప్రభావం చూపనున్నాయి. ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేయడం, యూపీఎస్ (యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్) ఎంపిక, సిల్వర్ హాల్మార్కింగ్ వంటి ముఖ్యమైన నిబంధనలు సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో మారనున్న ముఖ్యమైన ఆర్థిక నియమాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
సాధారణంగా ఆర్థిక సంవత్సరం (ఫైనాన్షియల్ ఇయర్) కోసం ఆదాయ పన్ను రిటర్న్లు (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ జులై 31. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) మే 27న ఒక ప్రకటనలో, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు గడువును జులై 31, 2025 నుంచి సెప్టెంబర్ 15, 2025కి పొడిగించింది.
ఐటీఆర్ ఫైలింగ్కి సంబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.