భారతదేశం, ఏప్రిల్ 28 -- దేశంలో బంగారం ధరలు ఏప్రిల్​ 28, సోమవారం స్వల్పంగా పడ్డాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 98,323కి చేరింది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 9,83,230గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 9,832గా ఉంది.

మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 90,183గా కొనసాగుతోంది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 9,01,830గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,018 ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,035గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,225గా ఉంది. దిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,183 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 98,323గా ఉంది....