భారతదేశం, ఏప్రిల్ 16 -- దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 330 తగ్గి.. రూ. 95,343కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 3300 తగ్గి.. రూ. 9,53,430గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 350 తగ్గి.. రూ. 87,363కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 3500 తగ్గి రూ. 8,73,630కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 8,736గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం పడ్డాయి. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,215 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 95,195గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,363గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,343గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల ...