భారతదేశం, జూలై 4 -- ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర ఇటీవల కాలంలో స్థిరంగా పెరుగుతోంది. ఏప్రిల్లో నమోదైన కనిష్ట స్థాయి రూ. 1,114 నుంచి ఏకంగా 37.5% పుంజుకుని, గత సెషన్లో 9 నెలల గరిష్ట స్థాయి రూ. 1,531.90ని తాకింది. ఇది 2024 జూన్లో నమోదైన రికార్డు స్థాయి రూ. 1,608కి మరింత చేరువవుతోంది. ఇక మంగవారం ట్రేడింగ్ సెషన్లో మధ్యాహ్నం 12:45 నాటికి రూ. 1521 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఆయిల్-టు-రిటైల్ దిగ్గజమైన రిలయన్స్ స్టాక్ 2025 మొదటి అర్ధభాగాన్ని 23.5% లాభంతో ముగించింది. ఇది 2017 తర్వాత దాని ఉత్తమ అర్ధ-వార్షిక పనితీరు! ఈ ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తిరిగి రూ. 20 లక్షల కోట్లకు పైకి చేరింది. ఇప్పుడు రూ. 21 లక్షల కోట్లకు చేరువవుతోంది. మరి ఇక్కడి నుంచి రియలన్స్ స్టాక్ పరిస్థితేంటి? షేర్ ప్రైజ్ టార్గెట్ ఎంత? నిపుణ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.