భారతదేశం, మే 6 -- ఏథర్ ఎనర్జీ ఐపీఓపై బిగ్ అప్డేట్! మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థకి చెందిన షేర్లు 2శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ఇష్యూ ప్రైజ్తో పోల్చితే ఎన్ఎస్ఈలో రూ. 328 వద్ద (2.18శాతం), బీఎస్ఈలో రూ. 326.05 వద్ద (1.5శాతం) ఏథర్ ఎనర్జీ షేర్లు లిస్ట్ అయ్యాయి.
స్టాక్ మార్కెట్ ప్రారంభానికి ముందు, ఏథర్ ఎనర్జీ ఐపీఓ జీఎంపీ ఈ రోజు రూ .14 గా ఉన్నందున ఈ లిస్టింగ్ గ్రే మార్కెట్ సంకేతాల కంటే తక్కువగా ఉందని చెప్పుకోవాలి. గ్రే మార్కెట్లో ఏథర్ ఎనర్జీ షేరు 4.36 శాతం ప్రీమియంతో రూ.335 వద్ద ట్రేడ్ అయ్యాయి. కానీ లిస్టింగ్ మాత్రం రూ. 328 దగ్గర జరిగింది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.