భారతదేశం, మే 6 -- 'ఏఐ పవర్డ్ తెలంగాణ' పేరిట ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయం, ఆరోగ్యం, హైదరాబాద్ నగర నిర్వహణ, విద్యా రంగాల్లో సమూల మార్పులు తేవడానికి ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కార్యాచరణను ఆవిష్కరించింది.
ఏఐ రంగంలో పెట్టుబడులు, హైదరాబాద్ నగర నిర్వహణలో ఏఐ వినియోగం, ఏఐ రంగంలో ఔత్సాహికుల ప్రోత్సాహం, పాఠశాల దశలో విద్యార్థులకు ఏఐలో శిక్షణ కోసం వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మంగళవారం ఎక్స్లో పంచుకున్నారు.
ఇప్పటిదాకా కుదుర్చుకున్న ఒప్పందాలు, అమల్లోకి తెచ్చిన ఏఐ ఆధారిత సేవలను తెలుపుతూ ఏఐ రంగంలో తెలంగాణ దేశంలోనే ముందువరుసలో ఉందని హర్షం వ్యక్తం చేశారు. వివిధ సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు, అమల్లోకి తెచ్చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.