భారతదేశం, మే 12 -- పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో మే 7న భారత్ జరిపిన దాడుల్లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఒక ఫొటో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు, అంత్యక్రియలకు హాజరైన పాకిస్థాన్ ఆర్మీ అధికారుల పేర్లను భారత్ బయటపెట్టింది. ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఎలా మద్దతిస్తోందో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఈ ఘటనతో మరోసారి రుజువైందని అంతర్జాతీయ సమాజానికి భారత్ నొక్కిచెబుతోంది.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా బహవల్పూర్ మురిడ్కేలో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారని మన దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్థాన్లోని పంజాబ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా అంత్యక్రియలకు హాజరయ్యారని వివరించింది.
లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.