భారతదేశం, ఏప్రిల్ 16 -- మంగళవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1578 పాయింట్లు పెరిగి 76,734 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 500 పాయింట్లు వృద్ధిచెంది 23,329 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 1377 పాయింట్లు పెరిగి 52,379 వద్దకు చేరింది.
ఈ నేపథ్యంలో నేటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 6,065.78 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,951.60 కోట్లు విలువ చేసే విక్రయించారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. బుధవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 23,300 కన్నా ఎగువన ముగియడం బుల్స్ బలాన్ని సూచిస్తోంది. ఇక్కడి ను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.