భారతదేశం, ఏప్రిల్ 17 -- దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర కొనసాగుతోంది. బుధవారం ట్రేడింగ్ సెషన్లోనూ సూచీలు లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 309 పాయింట్లు పెరిగి 77,044 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 109 పాయింట్లు వృద్ధిచెంది 23,437 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 738 పాయింట్లు పెరిగి 53,117 వద్దకు చేరింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,936.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,512.77 కోట్లు విలువ చేసే విక్రయించారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. గురువారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 23,500 దాటితే సెంటిమెంట్ మరింత పాజిటివ్గా మారొచ్చు. సూచీ మరింత పెరగొచ్చు. 23,575 వరకు వెళ్లొచ్చు. క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.