భారతదేశం, మే 6 -- సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 295 పాయింట్లు పెరిగి 80,797 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 114 పాయింట్లు వృద్ధిచెంది 24,461 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 196 పాయింట్లు పడి 54,919 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 497.79 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,788.66 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 24,200- 25,500 లెవల్స్ మధ్యలో ట్రేడ్ అవుతోంది. 24,200- 24,250 దగ్గర సపోర్ట్, 24,500- 24,550 దగ్గర రెసిస్టెన్స్లు కనిపిస్తున్నాయి. వీటిలో ఏద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.