భారతదేశం, జూన్ 28 -- భారత దేశంలో అడాస్తో కూడిన స్కార్పియో ఎన్ ఎస్యూవీని మహీంద్రా అండ్ మహీంద్రా ఎట్టకేలకు లాంచ్ చేసింది. దీని ఎక్స్షోరూం ధర రూ. 21.35లక్షలు. ఫలితంగా ఇప్పుడు మహీంద్రా స్కార్పియో ఎన్ టాప్ ఎండ్ వేరియంట్ జెడ్8ఎల్ 10 లెవల్ 2 అడాస్ ఫీచర్స్తో వస్తోంది. అంతేకాదు, ఈ ఎస్యూవీలో సరికొత్త వేరియంట్ని సైతం లాంచ్ చేసింది సంస్థ. దాని పేరు జెడ్8ఎల్. ఎక్స్షోరూం ధర రూ. 20.29 లక్షలు. పూర్తి వివరాల్లోకి వెళితే..
స్కార్పియో-ఎన్ జెడ్8ఎల్ వేరియంట్ ఆరు, ఏడు సీట్ల ఆప్షన్లలో లభిస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికలు కూడా ఉన్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే, 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ లేదా 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్తో ఇది వస్తుంది. ఈ వేరియంట్ 2డబ్ల్యూడీ (టూ-వీల్ డ్రైవ్), 4x4 (ఫోర్-వీల్ డ్రైవ్) వెర్షన్లలో అందుబాటులో ఉంద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.