భారతదేశం, జనవరి 5 -- రోడ్డు భద్రతను పెంపొందించడానికి, మోటార్ సైకిల్ సంబంధిత ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి విశాఖపట్నం నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2026 నుండి నగరం అంతటా 'నో హెల్మెట్-నో పెట్రోల్' కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయకూడదని పోలీసు అధికారులు సీరియస్గా చెప్పారు. బాధ్యతాయుతమైన రైడింగ్ను పెంపొందించడానికి, సిటీ రోడ్లపై మరణాలను తగ్గించడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఈ ప్రచారం ప్రజలలో అవగాహన పెంచడం, ప్రాథమిక భద్రతా నిబంధనలను పాటించడాన్ని అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకుందని విశాఖ పోలీస్ కమిషనర్ శంక బ్రత బాగ్చీ నొక్కి చెప్పారు. నో హెల్మెట్-నో పెట్రోల్ రూల్ కేవలం ఒక నియంత్రణ కాదు, ఇది ప్రాణాలను రక్షించే చర్య అని పేర్కొన్నారు. ప్రతి రైడర్, వెనుక ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.