భారతదేశం, ఆగస్టు 3 -- నీట్ పీజీ 2025 పరీక్షను ఆదివారం, ఆగస్టు 3, 2025న నిర్వహించనుంది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్). ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒకే షిఫ్ట్లో జరుగుతుంది. వైద్య రంగంలో కీలకమైన ఈ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు చివరి నిమిషంలో హడావుడి పడకుండా, కొన్ని ముఖ్యమైన నియమాలను గుర్తుంచుకోవడం అవసరం. ఈ నేపథ్యంలో నీట్ పీజీ 2025 అభ్యర్థుల కచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను ఇక్కడ చూడండి..
రిపోర్టింగ్ టైమ్: పరీక్షా కేంద్రం గేటు ఉదయం 8:30 గంటలకు మూసివేస్తారని గుర్తుపెట్టుకోవాలి. అంటే, అభ్యర్థులు అంతకంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఎన్బీఈఎంఎస్ ప్రకారం.. అభ్యర్థులు సకాలంలో ప్రాంగణానికి చేరుకుని, పరీక్షా కేంద్రంలోకి ఎంట్రీని ముందుగానే తెలు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.