భారతదేశం, మే 5 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 260 పాయింట్లు పెరిగి 80,502 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 12 పాయింట్లు వృద్ధిచెంది 24,347 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 55,115 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,769.81 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,290.49 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 110 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 24,200 లెవల్ కీలక సపోర్ట్ జోన్గా మారింది. ఇక్కడ సస్టైన్ అయితే 24,600- 24,800 వరకు వెళ్లొచ్చు. 24,200 దిగువకు పడితే మాత్రం 24,050 వరకు నిఫ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.