భారతదేశం, మే 20 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 271 పాయింట్లు పడి 82,059 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 74 పాయింట్లు కోల్పోయి 24,945 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 55,421 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 525.95 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 237.93 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 85 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ-50 ఇండెక్స్ 25,000 స్థాయిని తిరిగి చేరుకోకపోతే ఒత్తిడిలో ఉండవచ్చు. నిఫ్టీ 24,800-24,750 జోన్ వైపు పయనించవచ్చు. 24,750 దిగువకు పడిపోతే మరింత లోతైన దిద్దు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.