భారతదేశం, ఆగస్టు 18 -- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇక గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ సూచీలు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 58 పాయింట్లు పెరిగి 80,598 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 12 పాయింట్లు వృద్ధిచెంది 24,631 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి 55,342 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,889.54 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3700.12 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ ఆగస్ట్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 21,486.76 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 49,993.79 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.