భారతదేశం, మే 20 -- గ్రామీణ్ డాక్ సేవక్ 2025 ఆన్​లైన్​ ఎంగేజ్​మెంట్​ కోసం ఇండియా పోస్ట్ మూడొవ మెరిట్ లిస్ట్​ని తాజాగా విడుదల చేసింది. గ్రామీణ్ డాక్ సేవక్ రిక్రూట్​మెంట్​ 2025 కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్​సైట్​లో (indiapostgdsonline.gov.in.) ఈ 3వ మెరిట్ లిస్ట్​ని చెక్​ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్​గఢ్​, దిల్లీ, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్​కి సంబంధించిన రాష్ట్రాలకు ఈ 3వ మెరిట్​ లిస్ట్​ అందుబాటులో ఉంది.

ఇండియా పోస్ట్ జీడీఎస్ 2025 3వ మెరిట్ లిస్ట్ చెక్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

షార్ట్​...