భారతదేశం, ఏప్రిల్ 30 -- పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థ నుంచి ఆందోళనకర వార్త బయటకు వచ్చిది. గతేడాడి డిసెంబర్ నుంచి నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దాటి భారత్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని అధికారులు వెల్లడించారు. భారత్లోకి చొరబడి మూడు రకాల దాడులు (కాల్పుల ఘటనలు, బోర్డర్ యాక్షన్ టీమ్ ఆపరేషన్లు, ఐఈడీ పేలుళ్లు) చేసేందుకు డిసెంబర్ నుంచి ప్రతి నెల కనీసం 120 మంది టెర్రరిస్ట్లు ఎల్ఓసీ దగ్గర గుమిగూడారని పేర్కొన్నారు.
గత ఏడాది డిసెంబరులో 167 మంది ఉగ్రవాదులు, ఈ ఏడాది జనవరిలో 146 మంది, ఫిబ్రవరిలో 138 మంది, మార్చిలో 122 మంది ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు చూశారని నిఘా వర్గాల సమాచారం మేరకు అధికారులు తెలిపారు. గత ఏడాది ఇవే నెలల్లో సగటున 40-50 మంది ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.
ఏప్రిల్ 22న 26 మందిన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.