భారతదేశం, మే 7 -- ఆపరేషన్​ సిందూర్​లో భాగంగా పాకిస్థాన్​, పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత్​ దాడి చేసింది. అయితే ఈ ప్రక్రియ మొత్తం 25 నిమిషాల్లో పూర్తైంది! అర్థరాత్రి 1:05 నుంచి 1:0 వరకు ఈ ఆపరేషన్​ కొనసాగింది. 25 నిమిషాల్లో ఉగ్రవాద సంస్థలు కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.

ఆపరేషన్​ సిందూర్​పై ఆర్మీ బ్రీఫింగ్​లో ఇద్దరు మహిళా అధికారులు పాల్గొన్నారు. వారు.. వింగ్​ కమాండర్​ వ్యోమికా సింగ్​, కల్నల్​ సోఫియా ఖురేషి. పాక్​పై దాడి చేయాల్సిన కారణాలు, ఎంచుకున్న ఉగ్రస్థావారాలు, భారత్​కు వ్యతిరేకంగా వాటిలో జరుగుతున్న కార్యకలాపాల గురించి వివరించారు.

లష్కర్‌ తోయిబా అనుబంధ భారతీయ పర్యాటకులపై దాడులు చేసి 25మంది భారతీయులు, ఒక నేపాల్‌ జాతీయుడిని కాల్చి చంపారు.

ఏప్రిల్ 22న పాకిస్థా, పాక్​ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్...