భారతదేశం, మే 7 -- మే 7 తెల్లవారుజామున 1:26 గంటలకు ఎక్స్​లో ఒక వీడియోతో కూడిన ట్వీట్​ చేసింది ఇండియన్​ ఆర్మీ. 'రెడీ టు స్ట్రైక్​, ట్రైన్డ్​ టు విన్​' (దాడి చేయడానికి సిద్ధం, శిక్షణ తీసుకుంది గెలవడానికే) అంటూ క్యాప్షన్​ ఇచ్చింది.

ఈ వీడియోలో భారత సైనికులు ఆయుధాలను లోడ్​ చేస్తుండటం కనిపిస్తోంది. ట్యాంకర్లు దూసుకెళ్లడాన్ని మనం చూడవచ్చు. "నా సోదరుడు- సోదరీమణుల బాధ నిన్ను వెంటాడుతుంది," అని బ్యాక్​గ్రౌండ్​లో ఒక వాయిస్​ వినిపిస్తుంది. "నిరంతరం సిద్ధం, నిరంతరం విజయం," అన్న మెసేజ్​తో ఆ వీడియో ముగుస్తుంది.

ఈ వీడియో పెట్టిన కొద్దిసేపటికి, అంటే 1:44 గంటలకు భారత సైన్యం, వాయుసేన, నౌక దళాలు సంయుక్తంగా ఆపరేషన్​ సిందూర్​ని చేపట్టాయి.

ఆపరేషన్​ సిందూర్​ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆపరేషన్​ సిందూర్​ అనంతరం అనేక విమానాశ్రయాలు మూతపడ...