భారతదేశం, ఆగస్టు 7 -- రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల ప్రక్రియను ఆగస్టు 7, 2025 అంటే, నేటితో ముగించనున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తమ ప్రాంతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల అధికారిక వెబ్సైట్ల ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 7, 2025
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: ఆగస్టు 9, 2025
దరఖాస్తు సవరణ విండో: ఆగస్టు 10 నుంచి ఆగస్టు 19, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.
వయస్సు: ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్లో భాగంగా టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 33 సంవత్సరాలు, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
మొత్తం ఖాళీలు: ఈ రిక్రూట్మెంట్ ద్వారా సంస్థలో మొత్తం 6,238 టెక్నీషియన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.