భారతదేశం, ఫిబ్రవరి 10 -- మధ్యప్రదేశ్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది! ఓ పెళ్లిలో అప్పటివరకు సరదగా డ్యాన్స్ చేస్తున్న 23ఏళ్ల మహిళ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది! గుండెపోటు కారణంగా కొన్ని క్షణాల్లోనే మరణించింది. కొన్నేళ్ల క్రితం ఆమె సోదరుడు కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.
మధ్యప్రదేశ్ విదిషలో ఈ ఘటన జరిగింది. ఇండోర్కి చెందిన పరినిత జైన్.. తన బంధువు పెళ్లికి వెళ్లింది. హల్దీ వేడుకల్లో పాల్గొన్న ఆమె 200 మంది అతిథుల సమక్షంలో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. అప్పటివరకు అంతా బాగానే ఉంది! కానీ ఆ వెంటనే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
డ్యాన్స్ చేస్తున్న పరినిత జైన్ ఒక్కసారిగా నేల మీద కుప్పకూలిపోయింది. అప్పటివరకు చప్పట్లు, కేరింతలతో నిండిపోయిన ఆ ప్రాంగణాన్ని మౌనం కప్పేసింది. కొందరు పరినిత దగ్గరికి పరిగెత్తారు.
వేడుకల్లో పాల్గొన్న కొందరు డా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.