భారతదేశం, సెప్టెంబర్ 5 -- ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ 1 గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష 2025 రాసిన లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణ త్వరలో ముగియనుంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి రెండో వారం ముగింపులోపు.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (ఆర్ఆర్బీలు) తమ ప్రాంతీయ వెబ్సైట్లలో ఫలితాలను త్వరలో ప్రచురించే అవకాశం ఉంది. త్వరలోనే అభ్యర్థులు తమ స్కోర్కార్డులు, కటాఫ్ మార్కులను డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. ఈ మార్కుల ఆధారంగానే తదుపరి దశ రిక్రూట్మెంట్ ప్రక్రియకు అర్హత నిర్ణయమవుతుంది. మొత్తం 11,500 కంటే ఎక్కువ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు కావడం వల్ల, అభ్యర్థులు ఈ ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ముందుగా, మీ ప్రాంతానికి చెందిన ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి..
"RRB NTPC Graduate Level Result 2025" అనే లింక్పై క్లిక్ చేయండి.
మీ రిజిస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.