Exclusive

Publication

Byline

గ్రే హౌండ్స్ జవాన్ల మృతిపై తీవ్ర చర్చ.. రహస్యంగా డెడ్ బాడీల తరలింపు, పోస్టుమార్టం..కాల్పుల్లోనే మృతి?

భారతదేశం, మే 9 -- పేరూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో మృతి చెందిన జవాన్ల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. మొదట ల్యాండ్ మైన్ పేలడం వల్ల చనిపోయారని ప్రచారం జరగగా.. పోస్టుమార్టంలో మాత్రం బుల్ల... Read More


భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? నిపుణుల మాట ఇదీ

భారతదేశం, మే 9 -- భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీలోని ధోరణులు భారత బెంచ్మార్క్ ఇం... Read More


ఎయిర్ పోర్టులకు 3 గంటల ముందే రావాలని ప్రయాణికులను కోరిన విమానయాన సంస్థలు

భారతదేశం, మే 9 -- పలు సరిహద్దు జిల్లాలపై పాక్ సైన్యం దాడి చేసిన నేపథ్యంలో విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను పెంచిన కారణంగా ప్రయాణికులు మూడు గంటల ముందుగానే విమానాశ్రయాలకు చేరుకోవాలని పిలుపునిస్తూ వాణిజ్య ... Read More


8 పాక్ క్షిపణులను అడ్డుకున్న భారత్.. జమ్మూలో భారీ పేలుడు

భారతదేశం, మే 9 -- గురువారం సాయంత్రం జమ్మూలో వరుస పేలుళ్లు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పాకిస్తాన్‌లోని, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసిన ఒక రోజు తర్వా... Read More


ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ కాల్పులు.. 13 మంది మృతి

భారతదేశం, మే 8 -- మే 7 అర్థరాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం మళ్ళీ కాల్పులు జరిపింది. భారత సాయుధ దళాలు ఈ కాల్పులకు తగిన ప్రతిఘటన ఇచ్చాయి. కుప్... Read More


ద్రవ్యోల్బణం భయాలతో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన US ఫెడ్: 5 ముఖ్య విషయాలు

భారతదేశం, మే 8 -- అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు చెందిన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ బుధవారం మే 7, 2025న ఆర్థిక అనిశ్చితులు, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల ప్రమాదాలను పేర్కొంటూ కీలక ప్రామాణిక... Read More


యుద్ధ విమానాలను కూల్చినట్లు రుజువు అడిగితే పాక్ మంత్రి వింత సమాధానం

భారతదేశం, మే 8 -- ఆపరేషన్ సింధూర్ సమయంలో తమ దళాలు రాఫెల్‌లతో సహా ఐదు భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేశాయని పాకిస్తాన్ చేసిన వాదనకు సోషల్ మీడియా నివేదికలే కారణమని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర... Read More


పంజాబ్‌లో హై అలర్ట్, పాఠశాలల మూసివేత - పరీక్షలు వాయిదా

భారతదేశం, మే 8 -- జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది అమాయక పౌరులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న తరువాత రెండు వారాలకు భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడి చేసింది... Read More


300 విమానాలు రద్దు, 25 విమానాశ్రయాల మూసివేత: విమానాల రాకపోకలకు అంతరాయం

భారతదేశం, మే 8 -- ఆపరేషన్ సిందూర్ తరువాత ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలో విమాన ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. 300 విమానాలు రద్దు చేశారు. 25 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు. భద్రత, గగనతల పరిమితుల ... Read More


ఆపరేషన్ సింధూర్: మసూద్ అజహర్ కుటుంబం మొత్తం హతం? భార్య, కొడుకు సహా 14 మంది మృతి?

భారతదేశం, మే 7 -- ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లో ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన స్థావరం మర్కజ్ సుభాన్ అల్లాహ్‌పై భారత సైన్యం జరిపిన దాడిలో మసూద్ అజహర్ భార్య, కొడుకు మరియు అతని అక్క సహా అత... Read More