Exclusive

Publication

Byline

'హార్ట్ ల్యాంప్'కు బుకర్ ప్రైజ్: బాను ముష్తాక్ చరిత్ర సృష్టించారు

భారతదేశం, మే 21 -- కర్ణాటకకు చెందిన 77 ఏళ్ల రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త బాను ముష్తాక్ చరిత్ర సృష్టించారు. తన అనువాదకురాలు దీపా భాస్తితో కలిసి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ ప్రసి... Read More


గర్భం ధరించాక హైబీపీ రావడం చాలా ప్రమాదం, రక్తపోటు పెరగకుండా ఉండాలంటే ఇలాంటి ఆహారాన్ని తినండి

Hyderabad, మే 21 -- గర్భం ధరించడమే ఒక వరం. కానీ గర్భధారణ సమయంలో వచ్చే కొన్ని అనారోగ్యాలు తల్లీబిడ్డకు ఇద్దరికీ హాని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది అధిక రక్తపోటు. గర్భధారణ సమయంలో హైబీపీ వస్తే ... Read More


పెళ్లైన రెండు రోజులకే పెను విషాదం..మరి కొద్దిసేపట్లో పెళ్లి రిసెప్షన్.. అంతలోనే పెళ్లి కొడుకు మృతి..

భారతదేశం, మే 21 -- పెళ్లైన రెండు రోజులకే పెళ్లి కొడుకు విద్యుదాఘాతంతో మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడి పుంజుల తండాలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం ఘటనకు ... Read More


ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలు - ప్రజాభిప్రాయం ఎలా ఉంది..? 'పీపుల్స్ పల్స్' సర్వేలో తేలిన విషయాలివే

Andhrapradesh,amaravati, మే 21 -- రాష్ట్ర ఖజానాపై తక్కువ భారంతోనే ఏపీలోని 70 శాతం పైగా కుటుంబాలకు నేరుగా ఆర్థిక లబ్ది చేకూరుస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ (దీపం-2) పథకాన్ని చిన్న చిన్న మార్పులతో మరింత ప... Read More


ఈ-జీరో ఎఫ్‌ఐఆర్: సైబర్ నేరాలకు డిజిటల్ అస్త్రం

భారతదేశం, మే 21 -- భారతీయ నేర న్యాయ వ్యవస్థలో ప్రథమ సమాచార నివేదిక (FIR) అనేది నేర దర్యాప్తుకు పునాది. ఇది నేరాల నివేదనకు, దర్యాప్తు ప్రారంభానికి తొలి మెట్టు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) లోని సెక్... Read More


గాజాపై ఇజ్రాయెల్ దాడులు: 60 మందికి పైగా మృతి, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విమర్శలు

భారతదేశం, మే 20 -- ఇజ్రాయెల్ దాడులు గాజాను వణికిస్తున్నాయి. సోమవారం రాత్రి, మంగళవారం కూడా దాడులు కొనసాగాయి. ఓ నివాసం, ఆశ్రయంగా మారిన ఓ పాఠశాలపై బాంబులు పడ్డాయి. ఈ దాడుల్లో కనీసం 60 మంది ప్రాణాలు కోల్ప... Read More


రానున్న 4-5 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం: ఐఎండీ

భారతదేశం, మే 20 -- నైరుతి రుతుపవనాలు కేరళలోకి రానున్న నాలుగు నుండి ఐదు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా జూన్ 1న రావాల్సిన రుతుపవనాలు ఈసారి ముందుగానే వస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం... Read More


వక్ఫ్ చట్టం: మధ్యంతర ఉత్తర్వుల కోసం 3 అంశాలపై మాత్రమే విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరిన కేంద్రం

భారతదేశం, మే 20 -- వక్ఫ్ (సవరణ) చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి విచారణను మూడు అంశాలకు పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును కోరి... Read More


భారతీయులకు అమెరికా B1/B2 వీసా కోసం నెలల తరబడి పైగా నిరీక్షణ

భారతదేశం, మే 20 -- అమెరికా వీసా కార్యకలాపాలను పూర్తిగా పునఃప్రారంభించినప్పటికీ, టూరిస్ట్, బిజినెస్ (B1/B2) వీసాల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుబాటులో ఉన్న అపాయింట్‌మెంట్ స్లాట్‌ల కంటే దరఖాస్తులు ఎక్... Read More


సివిల్ జడ్జి నియామకానికి న్యాయవాదిగా కనీసం 3 ఏళ్ల ప్రాక్టీస్ తప్పనిసరి: సుప్రీంకోర్టు

New Delhi, మే 20 -- సివిల్ జడ్జి నియామకానికి దరఖాస్తు చేసే అభ్యర్థులకు న్యాయవాదిగా కనీసం మూడేళ్ల ప్రాక్టీస్ ఉండాలనే నిబంధనను సుప్రీంకోర్టు మంగళవారం పునరుద్ధరించింది. 2002లో ఈ నిబంధనను తొలగించి, కొత్తగ... Read More