Exclusive

Publication

Byline

నేటి రాశి ఫలాలు జూలై 02, 2025: ఈరోజు ఈ రాశి వారికి వాహనాలు, కొత్త వస్తువులు.. మహాలక్ష్మిని ధ్యానించండి!

Hyderabad, జూలై 2 -- హిందుస్తాన్ టైమ్స్ రాశిఫలాలు (దిన ఫలాలు) : 02.07.2025 ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ మాసం: ఆషాడ, వారం : బుధవారం, తిథి : శు. సప్తమి, నక్షత్రం : ఉత్తర మేష రాశి వా... Read More


జూలై 02, 2025 తెలుగు పంచాంగం.. అమృత కాలం, దుర్ముహుర్తం

Hyderabad, జూలై 2 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం. క్... Read More


ప్రసవం తర్వాత పీరియడ్స్‌లో తీవ్రమైన నొప్పి ఎందుకొస్తుంది? డాక్టర్ చెప్పిన 6 కారణాలు, తగ్గించుకునే మార్గాలు

భారతదేశం, జూలై 2 -- తల్లిగా మారిన తర్వాత, మహిళల జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. మానసికంగా, శారీరకంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రసవం తర్వాత దేహంలో అనేక మార్పులు కనిపిస్తాయి. కొన్నిసార్లు... Read More


వానాకాలంలో ట్రెక్కింగ్: కర్ణాటక, మహారాష్ట్రలో 5 అద్భుతమైన ట్రయల్స్

భారతదేశం, జూలై 2 -- వానా కాలం ప్రకృతిని దాని సహజసిద్ధమైన, అద్భుతమైన రూపంలో చూడటానికి సరైన సమయం. పొగమంచుతో కప్పబడిన లోయలు, ఉప్పొంగే జలపాతాలు, పచ్చని తివాచీ పరచినట్లు కనిపించే పర్వతాలు... ఈ అనుభూతిని పొ... Read More


కార్మికులు 100 మీటర్లు దూరం ఎగిరిపడ్డారు.. 42కి చేరిన మృతుల సంఖ్య

భారతదేశం, జూలై 1 -- సంగారెడ్డి (తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న ఒక ఫార్మాస్యూటికల్ ప్లాంట్‌లో జరిగిన భారీ పేలుడు భయానక దృశ్యాలను ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ఈ పేలుడ... Read More


ఆల్కలైన్ వాటర్‌కు మారాలా? ఇది ఎవరికి మేలు? ప్రయోజనాలు, నష్టాలు తెలుసుకోండి

భారతదేశం, జూలై 1 -- ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతున్న ఈ రోజుల్లో, 'ఆల్కలైన్ వాటర్' అనేది ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండే ఈ నీరు నిజంగా హైడ్రేషన్ స్థాయిని పెంచుతుందా? లేక... Read More


శ్రీవారి సేవకులుగా ప్రపంచవ్యాప్త నిపుణులు.. టీటీడీ ప్రత్యేక యాప్

భారతదేశం, జూలై 1 -- తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు కార్యనిర్వహణాధికారి సి. వెంకయ్య చౌదరి సోమవారం ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. శ్రీవారి సేవకులుగా పనిచేయాలనుకునే వృత్తి నిపుణుల కోసం ఒక ప... Read More


ఫార్మా కంపెనీలో పేలుడు: 34కు చేరిన మృతుల సంఖ్య

భారతదేశం, జూలై 1 -- సంగారెడ్డి (తెలంగాణ), జూలై 1: సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం పాశమైలారంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా ప్లాంట్‌లో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 34కి పెరిగిందని ఒక సీనియర... Read More


గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్‌: మీనా మాట నిల‌బెట్టిన బాలు -రౌడీతో రోహిణి డీల్ -బెడిసికొట్టిన శోభ‌న ప్లాన్‌

భారతదేశం, జూలై 1 -- తాళిబొట్టు మార్చే ఫంక్ష‌న్‌ను రోహిణితో మొద‌లుపెట్టాల‌ని ప్ర‌భావ‌తి అనుకుంటుంది. రోహిణి తండ్రి రాక‌పోవ‌డంతో ఆమె టెన్ష‌న్ పెరిగిపోతుంది. ఫంక్ష‌న్‌లో ఏదో గొడ‌వ జ‌రుగుతుంద‌ని నా సిక్త్... Read More


ఆంధ్ర బీజేపీ అధ్యక్షుడిగా పి.వి.ఎన్. మాధవ్ ఏకగ్రీవం

భారతదేశం, జూలై 1 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి కొత్త సారథి రాబోతున్నారు. సీనియర్ బీజేపీ నాయకులు పి.వి.ఎన్. మాధవ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా డీ. పురందేశ్వరి స్థానంలో బాధ్యతలు చేపట... Read More