భారతదేశం, ఫిబ్రవరి 27 -- Woman Murder: భూపాలపల్లి జిల్లాలో గోనె సంచెలో వృద్ధురాలి మృతదేహం మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ మేరకు అరెస్టుకు సంబంధించిన వివరాలను భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు బుధవారం వెల్లడించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన సొరపాక వీరమ్మ (70) ఉపాధి కోసం గ్రామంలోని చింత చెట్ల వద్ద చింతకాయలు ఏరుకుని, ఆ చింతపండును సమీపంలోని గర్మిళ్లపల్లిలో అమ్ముకునేది.
రోజువారీలాగే ఈ నెల 19న సాయంత్రం నాలుగు గంటల సుమారులో కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తాను సేకరించిన చింతపండును గర్మిళ్లపల్లిలో అమ్మేందుకు వెళ్లగా సాయంత్రమైనా ఇంటికి చేరుకోలేదు. రాత్రి 9 గంటలు దాటినా వీరమ్మ ఇంటికి రాకపోవడంతో కొడుకులు, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అయినా ఆచూకీ మాత్రం దొరకలేదు.
వీరమ్మ కనిపించకుండా పోవడంతో కుటుంబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.